Home » India Covid Second Wave
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని అంటున్నారు సైంటిస్టులు. కానీ, కరనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు ఇండియా వణికిపోతోంది. గతంలో కంటే రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైన కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.