Home » India Enters Semis In World Cup
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ చేరింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 పరుగుల(డక్ వర్త్ లూయిస్) తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ నెగ్గిన భారత్ 20 ఓవర్లలో 6 విక