Home » India Freedom
దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కిన మహా వీరుడు. చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 11)ప్రాణాలు అర్పించిన వీరుడు,ధీరుడు ఖుదీరాం బోస్. అతడిని ఉరి తీసే సమయానికి ఖుదీరాం బోస్ వయస్సు 18 ఏళ్ల 8 నెలల 8 రోజులు. దేశం
బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.