INDIA JANUARY2021

    జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్…మొదట వాళ్ళకే : AIIMS డైరక్టర్

    October 2, 2020 / 08:33 PM IST

    Covid vaccine వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్య

10TV Telugu News