-
Home » India lost 40 CRPF men
India lost 40 CRPF men
పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు.. 40మంది జవాన్లు అమరులైన రోజు
February 14, 2021 / 07:32 AM IST
Two years of Pulwama terror attack : పుల్వామా ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇదే రోజున పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో సైనికులు నెలకొరిగారు. సరిగ