Home » India made cough syrup
కామెరూన్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ రీమాన్ ల్యా
మరో దేశంలో దగ్గు మందు తీసుకున్న చిన్నారులు చనిపోయారు. వీరి మరణాలకు కారణమైన ఆ దగ్గుమందు భారత్ దేనా. అనే అనుమానాలు వస్తున్నాయి.
భారత్లో తయారైన దగ్గుమందు తీసుకుని ఆఫ్రికాలోని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ఆఫ్రికా ఆరోపించటం భారతదేశానికి సిగ్గుచేటు అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.