Home » INDIA meet
సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.
రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా.
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.