Home » India Nepal relations
బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు