Home » India Omicron Cases
రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది... ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
ఆస్ట్రేలియా, యూకేలో ఒమిక్రాన్ కలకలం
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
మొత్తంగా భారతదేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 12కి చేరాయి. మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది.
2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.
భారత్పై ఒమిక్రాన్ ప్రభావం..!