Home » India reports
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.
కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్.
భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
భారత్లో 266రోజుల కనిష్టానికి చేరాయి కరోనా యాక్టీవ్ కేసులు
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.