Home » India Richest Person
Gautam Adani : గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.