Home » India to Afghanistan
భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ కు వెళ్లే గోధుమల ట్రక్కులను పాకిస్థాన్ అడ్డుకుంది. అఫ్గాన్ ప్రజల ఆకలి తీర్చటానికి భారత్ పెద్దమనస్సుతో గోధుమల్ని పంపుతుంటే పాక్ అడ్డుకుంది.
అఫ్ఘాన్ సైన్యానికి భారత ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్ ఎయిర్పోర్టులో MI-35 హెలికాప్టర్ను వశపర్చుకున్నారు. 2019 అక్టోబర్లో అఫ్ఘన్ సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై ప�