Home » India tour of Zimbabwe 2022
భారత్-జింబాబ్వే క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచుల సిరీస్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్ష�
టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వేతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వ