Home » India U19 Team
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు.