-
Home » India vs Australia 4th Test Match
India vs Australia 4th Test Match
Ashwin Pujara : భయ్యా, నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేం చేయాలి..? పుజారాను ప్రశ్నించిన అశ్విన్
భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ధీటుగా �
IND vs AUS 4th Test 2023: ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్.. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్.. Live Updates
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ 186 పరుగులు చేసి ఔటయ్యాడు.
IND vs AUS 4th Test Match: నాల్గోరోజు తొలి సెషన్ కీలకం.. అదేజరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇండియా
నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి.
IND vs AUS 4th Test 2023: ముగిసిన మూడో రోజు ఆట.. గిల్ సెంచరీ, కోహ్లీ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు 289/3..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.
IND vs AUS 4th Test Match: గోల్ఫ్ కారులో గ్రౌండ్లో చక్కర్లు.. నాల్గో టెస్టు మ్యాచ్లో సందడి చేసిన మోదీ, ఆల్బనీస్ .. ఫొటో గ్యాలరీ
IND vs AUS 4th Test Match: 75ఏళ్ల ఇండో - ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ప్రత్యక్షంగా వీ�
IND VS AUS 4th Test Match: ఇండియా, ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆస్ట్రేలియా స్కోరు 255/4.. ఖవాజా సెంచరీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్�
PM Narendra Modi: టాస్ వేసేది మోదీనే..? నాల్గో టెస్టును వీక్షించనున్న ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు.. ఎంతసేపు ఉంటారంటే ..
ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.