న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ బౌలర్లు చలరేగిపోయారు. తక్కువ స్కోర్ కే కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్
న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ఎంట్రీ ఇవ్వనున్