Home » India Vs Pak
ఆసియా కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియాతో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు. దీనికి కారణం ఉంది. పాకిస్తాన్ను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇండియా గెలవాలి.. విజయాన్ని ఆర్మీకి అంకితమివ్వాలి
అక్టోబర్ 23న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.
భారత్ – పాక్ సరిహద్దు దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదేశాలు తరువాయి అన్నట్లు భారత సైన్యం శత్రుదేశంపై విరుచకపడేందుకు అలర్ట్గా ఉంది. పాక్ ఎలాంటి వైఖరి కనబరుస్తుందో ప్రత