Home » india vs pakistan mach
1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్లు ఆడగా.. మూడు మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో తలపడ్డాయి.
భారత్ ఆడే వార్మప్ మ్యాచ్లు, వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల విక్రయ తేదీలను ఐసీసీ ప్రకటించింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్లో జరిగే ప్రపంచ్ కప్ను బహిష్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 పోరులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. చివరి వరకు పోరాడిన భారత్ జట్టు పాక్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. చివరి ఓవర్లలో సులభమైన క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేయడంతో రోహిత్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టునుంచి ఓపెన్ గా రోహిత్ తో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని పలువురు విలేకరులు రోహిత్ శర్మను ప్ర
దుబాయ్లో నేడు జరిగే పాక్, ఇండియా మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ క్రికెటర్ బాబర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను
పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా జట్టుతో ఆడేటప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మేము అనుకోవటం లేదని, అసలు కోహ్లీని మేము ఫాంలో ఉన్న బ్యాట్స్మెన్గా గుర్తించడం లేదని అన్నాడు. కానీ కోహ్లీ ఆసియా కప్లో సెంచ�
త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.