Home » India vs Sri Lanka 3rd ODI
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న�
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో ఇక్కడ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. వెస్టెండీస్ జట్టుపై భారత్ విజయం సాధించ
టీమిండియా, శ్రీలకం జట్ల మధ్య కొలంబోలో మూడో వన్డే జరుగుతోంది. ఇప్పటికే 2-0 సిరీస్ దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేను కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. క్లీన్ స్వీప్ చేయాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే..ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పర�