Home » india
india corona vaccine: కరోనా కల్లోలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందా? ఆదమరిస్తే అంతే సంగతులా? అంటే..కరోనా కేసుల సంఖ్య చూస్తే..అలానే అన్పిస్తోంది..అమెరికాలో ఒక్క రోజులోనే లక్షలకి లక్షలమంది వైరస్ బారిన పడుతుంటే.. మన దేశంలోనూ సెకండ్ వేవ్ పొంచి ఉందంటున్నార
manual scavenging to end in India వందల ఏళ్ల నుంచి భారత్ లో మ్యాన్హోల్స్ను చేతులతోనే శుభ్రపరిచే విధానం (మాన్యువల్ స్కావెంజింగ్)కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇక ఈ అనారిక పద్దతులకు స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి తప్పనిసరిగా సెప్టిక్
congress no address: జనం కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బహుశా అందుకేనేమో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పెద్దగా పోటీ కన్పించడ
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్టైమ్ లేనప్పుడు
Britain returns stolen sculptures of Lord Ram, Sita Lakshman : భారతదేశంలో 13వ శతాబ్ద కాలంనాటి పురాతన కాలంనాటి సీతారామ లక్ష్మణ విగ్రహాలు 1978లో చోరీకి గురయ్యాయి. ఆ విగ్రహాలు యునైటెడ్ కింగ్ డమ్ దేశాల్లోని బ్రిటన్ కు తరలిపోయాయి. ఈ అరుదైన సీతారాముల విగ్రహాలను బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలక
భారతదేశంలో ఏ రంగంలోనైనా (రాజకీయాలు లేదా వాణిజ్యం, విద్యా లేదా క్రీడలు) ఒక వ్యక్తిలో సమున్నత గుణ శీలాలకు ప్రశంసనీయమైన విజయాలు తోడయినప్పుడు సంబంధిత సంస్థలో ఆ వ్యక్తి ప్రాబల్యం పెరిగిపోవడం కద్దు. వాస్తవమేమిటంటే క్రికెట్ క్షేత్రంలోనే గాక, దా�
PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్త�
Historical Relations: శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు మధ్య సంబంధముందట. దంతపురంలో బౌద్ధస్తూపాన్ని కళింగ రాజుల హయాంలో నిర్మించారు. అప్పుడు ప్రతిష్టించిన స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతాన్ని ఉంచారు. అది ప్రస్తుతం శ్రీలంకలోని క్యాండీ సమ
Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రాకర్స్ పేల్చి పర్యావరణాన్ని కాపాడాలంటూ అభిమానులకు సలహా ఇచ్చాడు. దేశమంతా దీపావళి సందర్భంగా అలా ఉండాలంటూ సూచించాడు. దీనిపై ఉదిత్ రాజ్ అదే మీనింగ్ వచ్చినా కోహ్లీని కుక్కలా పోల�
Pubg mobile Pre-registrations start: మొబైల్ గేమ్ లవర్స్కి శుభవార్త… ఇండియాలో హయ్యెస్ట్ ఫ్యాన్బేస్ ఉన్న పబ్జీ మళ్లీ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం.. కొత్త వెర్షన్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ రిజ�