-
Home » india
india
టీ20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
తన మ్యాచ్లను భారత్ లో కాకుండా శ్రీలంకలో ఆడేందుకు అనుమతించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ అంగీకరించకపోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇషాన్ కిషన్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్
Ind Vs NZ: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ చెలరేగింది. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ సంచలన బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశా
ఇది భారత్ సాధించిన గొప్ప విజయం.. ఈయూతో డీల్పై US ట్రేడ్ ప్రతినిధి ప్రశంసల వర్షం
భారతదేశం గొప్పగా ఉండబోతోందని నేను భావిస్తున్నా. భారత వర్కర్లు యూరప్కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని జెమీసన్ గ్రీర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక�
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
2047 నాటికి వికసిత్ భారత్.. ఎంపీలు, శాసనసభ్యుల పాత్ర ఏంటి?
దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి కేంద్రం-రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం, సంస్థల మధ్య ఐక్యత చాలా అవసరమన్నారు. పాలసీల అమలులో శాసనసభ్యుల పాత్ర మరింత బలంగా ఉండాలని ఆయన సూచించారు.
బంగ్లాదేశ్ జట్టుకు షాక్ల మీద షాక్లు.. ఆ దేశం ఎన్నికోట్లు నష్టపోతుందో తెలుసా?
T20 World Cup : భారత జట్టులో పర్యటించే సమయంలో జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మొండిపట్టును వీడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టును టీ20
బంగారం, వెండి ధరలకు కళ్లెం వేస్తారా? కేంద్ర బడ్జెట్లో ఏం జరగనుంది?
ఎస్ఈపీఏ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్ను తప్పించాలని, రాబోయే వాణిజ్య ఒప్పందాల్లో కూడా బంగారం, వెండిని తక్కువ సుంకాల విధానాల నుంచి మినహాయించాలని పరిశ్రమ ఆశిస్తోందని సమిత్ గుహా చెప్పారు.
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్.. రెండో టీ20లో భారత్ ఘనవిజయం
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.