-
Home » india
india
గ్యాస్ సిలిండర్ ఇక మర్చిపోండి.. కేంద్రం ఖతర్నాక్ ప్లాన్.. మీ కిచెన్ కథే మారిపోతుంది..
పరిశ్రమ వర్గాలు ఈ చర్యను స్వాగతించాయి. ఇండక్షన్ ఉపకరణాల దేశీయ తయారీ పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కాలక్రమేణా ఖర్చులు తగ్గి, వినియోగదారులకు మరింత పటిష్టమైన ఇంధన ఎంపికలు లభిస్తాయని అభిప్రాయపడ్డాయి.
ప్రతి ఫ్రెండ్ అవసరమే.. ఆదుకుంటోన్న అంగోలా
ప్రతి ఫ్రెండ్ అవసరమే.. ఆదుకుంటోన్న అంగోలా
Census 2027: ఎల్పీజీ కనెక్షన్ ఉందా? ఎన్ని వాహనాలున్నాయి? ఇంటర్నెట్ ఉందా? ఇంకా.. జనాభా లెక్కల కోసం ప్రభుత్వం అడిగే 33 ప్రశ్నలు ఇవే
ఈ ప్రశ్నావళి పారిశుధ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇందులో మరుగుదొడ్ల లభ్యత, మురుగునీటి పారుదల వ్యవస్థలు, స్నానపు సౌకర్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
థ్యాంక్యూ ఇండియా అంటూ మిస్సైల్పై రాసి.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు
అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది ఇరాన్.
దేశంలో మరోసారి లాక్డౌన్ అంటూ వార్తలు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకుంటున్నారని స్పష్టం చేశారు.
టారిఫ్ బాంబ్.. మళ్లీ సుంకాలు విధించేందుకు సిద్ధమైన ట్రంప్..! సరికొత్త అస్త్రం సెక్షన్ 301 ప్రయోగం..!
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాల్ చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301.
ఎల్పీజీ సంక్షోభం.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎస్మా ప్రయోగం
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
టీ20 వరల్డ్ కప్.. విశ్వ విజేతకు ఏ ఎడిషన్ లో ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారంటే
టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ 2007లో ప్రారంభమైంది. ఆ ఎడిషన్ లో విజేతకు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.2.02 కోట్లు. ఆ తర్వాత..
ముచ్చటగా మూడోసారి.. చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్పై భారత్ భారీ స్కోర్
ICC Mens T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్