india

    ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్: నెరవేరిన దశాబ్ధాల కల

    February 10, 2020 / 01:49 AM IST

    దశాబ్ధాలుగా క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఆ దేశం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కప్ కూడా అందలేదు. అయితే అండర్‌-19 ప్రపంచకప్‌లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. �

    సన్నీలియోన్ కోసం తెగ వెతుకుతున్నారంట

    February 8, 2020 / 08:19 PM IST

    సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �

    కోహ్లీకి ఇది 9వ సారి.. బ్యాట్స్‌మన్‌గా చెత్త రికార్డు

    February 8, 2020 / 03:58 PM IST

    అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటే ఓ అగ్రెసివ్ స్పెషల్ బ్యాట్స్‌మన్. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సౌథీ చేతిలో కోహ్లీ 15పరుగులకే వెనుదిరిగాడు. ఈ సారితో టిమ్ సౌథీ చేతిలో 6వ సారి అవుట్ అయిన వాడిగా కోహ్లీ చెత్త రికార్డు మూ�

    కివీస్ గెలిచింది: నీకో సిరీస్.. నాకో సిరీస్

    February 8, 2020 / 10:20 AM IST

    ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్.. కివీస్‌కు వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్.. మూడో వన్డేను నామ�

    కివీస్ తో రెండో వన్డే : భారత్ టార్గెట్ 274

    February 8, 2020 / 05:58 AM IST

    ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో.. భారత్ ముందు 274 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. టాస్ గెల్చిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన

    రాష్ట్రాల్లో చైనా ఉత్పత్తులపై నిషేధం : కరోనా ఎఫెక్ట్

    February 8, 2020 / 01:49 AM IST

    చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి  ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది.  చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�

    గెలిస్తేనే నిలుస్తారు : న్యూజిలాండ్ తో 2వ వన్డేలో భారత్ ఫీల్డింగ్

    February 8, 2020 / 01:41 AM IST

    ఆక్లాండ్‌ వేదికగా ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.

    ముంబై.. చెత్తపై ఎందుకు పన్ను వేస్తుందంటే..?

    February 7, 2020 / 03:09 PM IST

    భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

    పెద్దలపైనే వైరస్ ప్రభావం: పిల్లల జోలికి ఎందుకు పోదంటే?

    February 6, 2020 / 06:02 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. చైనా నుంచి మొదలై భారత్ సహా ఇతర దేశాలకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది ఈ మహమ్మారి. గాలిద్వారా వేగంగా వ్యాపించే ఈ వైరస్ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 563 మందిని బలితీసుకుంది. మరో 28వేల మంది వైరస్ బారిన పడ్డ

    దేశంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలున్న రాష్ట్రంగా తెలంగాణ

    February 5, 2020 / 08:04 PM IST

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్‌లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను

10TV Telugu News