india

    42 దేశాలకు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఆయుధాల ఎగుమతి

    February 12, 2020 / 06:25 AM IST

    ఇండియన్ టెక్నాలజీ యుద్ధరంగంలోనూ ఊపందుకుంటుంది. ప్రపంచ దేశాలకు యుద్ధ పరికరాలు ఎగుమతి చేసేంత ఎదిగింది. ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయేల్, దక్షిణాఫ్రికా, స్వీడన్‌ల సరసన చేరింది. భారత్ ఎగుమతి చేస్తున్న 42దేశాల

    ఎకానమీ ఇబ్బందుల్లో లేదు…గ్రీన్ షూట్స్ కన్పిస్తున్నాయి

    February 11, 2020 / 01:21 PM IST

     ఎకానీమీ ఇబ్బందుల్లో లేదని, 5బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ వెళ్తున్నట్లు దేశంలో గ్రీన్ షూట్స్(ఆర్థికవ్యవస్థ వృద్ధి సంకేతాలు)కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఎకానమీ మెరుగుదల కోసం ఎన్డీయే సర్�

    రాహుల్ పోరాటం వృథా.. మూడో మ్యాచ్ కూడా హాంఫట్

    February 11, 2020 / 09:58 AM IST

    టీమిండియా మరో మ్యాచ్ చేజార్చుకుంది. ఆఖరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందన్న ఆశలు ఆవిరి చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించినా.. మ్యాచ్ నిలబెట్టుకోలేకపోయింది. టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. సిరీస్�

    దేశ ఆత్మను కాపాడారు : ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు

    February 11, 2020 / 09:31 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి

    కివీస్‌తో ఆఖరి వన్డే: రెచ్చిపోయిన రాహుల్

    February 11, 2020 / 04:43 AM IST

    మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా తొలుత బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. రెండు వన్డేల్లో పరాజయం పాలైన కోహ్లీసేన చివ�

    భారత్‌కు ట్రంప్ వచ్చేది ఈ తేదీల్లోనే!

    February 11, 2020 / 04:09 AM IST

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్

    కోలుకున్న మొదటి భారత కరోనా పేషెంట్….త్వరలో ఇంటికి

    February 10, 2020 / 12:50 PM IST

    కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ

    ఆర్ధిక  మాంద్యమా….ప్యాంట్లు..కోట్లు కొంటున్నారుగా..బీజేపీ ఎంపీ

    February 10, 2020 / 12:25 PM IST

    దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�

    మీ కూతురిగా భావించి చైనా నుంచి తీసుకురండి : ప్రధాని మోడీకి జ్యోతి తల్లి విన్నపం

    February 10, 2020 / 10:21 AM IST

    కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

    బంగ్లా ఆటగాళ్ల ఓవరాక్షన్‌: ఆట ముగిశాక మైదానంలో భారత యంగ్ ప్లేయర్లతో గొడవ

    February 10, 2020 / 06:27 AM IST

    అతి అనేదానికి పరాకాష్ట బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వాళ్లు వేసే పులి వేషాలు మాములుగా ఉండవు.. ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మాములుగా ఉండదు. అటువంటిది ప్రపంచకప్ గెలిస్తే వాళ్ల హడావుడి మాములుగా ఉంటుందా? అందులోనూ �

10TV Telugu News