india

    కరోనా వైరస్‌కు ఎలాంటి చికిత్సా లేదు

    February 5, 2020 / 01:32 PM IST

    వూహాన్ నగరాన్ని దిగ్భందించింది. వైరస్ చేరిందన్న నగరాల సరిహద్ధులను మూసేసింది. చైనావైరస్ గా ప్రపంచం పేరుపెట్టిన కరొనావైరస్ ను ఎలాగైన కట్టిడిచేయాలన్నది పంతం. సూపర్ పవర్ గా ఎదుగుతున్న తమకు ఈ వైరస్ ఎంత నష్టం చేస్తుందో, అమెరికా ఎలా పరువుతీస్తోం�

    464 రోజుల తర్వాత శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక సెంచరీ

    February 5, 2020 / 07:39 AM IST

    టీమిండియాలో నెం.4స్థానానికి కొన్నేళ్లుగా పరిశీలనలు జరుగుతున్నా.. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిరూపించుకోలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఆ స్థానం ఎప్పటికీ తీరని లోటుగానే కనిపించింది. ఇన్నేళ్లేకు శ్రేయాస్ అయ�

    అయ్యారే..: కివీస్‌కు భారీ టార్గెట్

    February 5, 2020 / 06:01 AM IST

    టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట�

    ఆచితూచి ఆడుతున్న భారత్.. ఓపెనర్లు ఔట్

    February 5, 2020 / 03:44 AM IST

    టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భారత్‌పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృ

    దేశాన్ని విడగొట్టే కుట్ర జరుగుతోంది… మోడీ సంచలన వ్యాఖ్యలు

    February 4, 2020 / 05:37 PM IST

    షహీన్‌బాగ్‌ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని

    పానీ పూరీ కుర్రాడు..సిక్సుతో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్

    February 4, 2020 / 03:53 PM IST

    వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్.. 173పరుగుల లక్ష్యం. భారత్ తరపున బరిలోకి దిగాడు య‌శ‌స్వి జైశ్వాల్. టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేయడమే కాదు.. మరో ఎండ్ లో ఉన్న పార్టనర్‌తో సక్సేనాతో కలిసి లక్ష్యాన్ని చేధించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగ�

    అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్‌కు చేరిన భారత్

    February 4, 2020 / 02:22 PM IST

    వరుసగా నాలుగు అండర్ 19 మ్యాచ్ లలో పాకిస్తాన్ పై విజయం సాధించింది భారత్. కుర్రాళ్లు అద్భుతహ అనిపించారు. 173పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. 14ఓవర్లు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ పడకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయం దక్కించుకున్నారు. యశస్వ�

    పాక్ బ్యాట్స్‌మన్‌ను కొట్టి.. మనసులు గెలుచుకున్న భారత ఫేసర్

    February 4, 2020 / 02:08 PM IST

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సీనియర్ క్రికెట్లో ఫుల్ క్రేజ్. ఇప్పుడు అండర్-19లోనూ అదే హవా కనిపిస్తోంది. కారణం సెమీ ఫైనల్ కావడమే. హోరాహోరీగా పోరాటం ఉంటుందని భావించిన గేమ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ.. 172పరుగులకే కట్టడి చేసింది. పొచెఫ

    చైనా నుంచి వచ్చేవారిని విమానాల్లో ఎక్కించుకోవద్దు : ఎయిర్ లైన్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు

    February 4, 2020 / 12:26 PM IST

    కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

    కెప్టెన్ అవుట్: వన్డేలకు ముందు కివీస్‌కి భారీ షాక్

    February 4, 2020 / 08:01 AM IST

    న్యూజిలాండ్, టీమిండియా మధ్య టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడు వన్డే మ్యాచ్‌లకు ముందు మాత్రం టీమిండియాకు, కివీస్‌కు రెండు జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే మ్యాచులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూరం అవగా.. ఇప్పుడు కివీస�

10TV Telugu News