Home » india
భారత విదేశీ ప్రయాణికుల్లో మరొకరికీ కరోనా వైరస్ సోకిందని వైద్యులు తేల్చారు. టోక్యోలో ఉన్న ఎంబస్సీ.. వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారంతో ఏడుగురు భారతీయులకు వైరస్ సోకినట్లు చెప్పారు. వీరందరినీ ట్రీట్మెంట్ కోసం జపాన్కు తరలించారు. బుధవారం
డొనాల్డ్ ట్రంప్.. అసలే ఆయన అమెరికా అధ్యక్షుడు.. రాకరాక భారత్ వస్తున్నాడు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదుగా.. అదిరిపోవాలి. ట్రంప్ దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. అందుకే ట్రంప్ పర్యటనకు ముందే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ట్రంప్ పర్యటించే రోడ్ల�
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయన రెండు రోజుల పర్యటనపై అంచనా�
సుప్రీంకోర్టు సోమవారం(ఫిబ్రవరీ 17, 2020)న భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారుల విషయంలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వారికి మూడు నెలల్లో శాశ్వత కమిషన్ హోదా, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
గూగుల్ ఎర్త్ ఇటీవలే ఎర్త్ వ్యూకు 1,000కి పైగా కొత్త ఫొటోలను జోడించింది. ఏడు ఖండాల నుండి 2,500కు పైగా పక్షి కన్నుతో చూస్తే కనిపించేలా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను విడుదల చేసింది. ఇందులో ఇండియాలోని వివిధ ప్రకృతి దృశ్యాలకు చెందిన 35కి పైగా ఉపగ్రహ చిత్ర
పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్ఆర్సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ �
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
చైనాను ప్రాణభయంతో పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు భారత్ ముందుకొచ్చింది. న్యూ ఢిల్లీ నుంచి చైనాకు మెడికల్ సప్లైస్ పంపాలని ప్లాన్ చేసింది. చైనా సతమతమవుతోన్న కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి భారత్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందంట�
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు