india

    ట్రంప్ పర్యటనకు గంటల ముందు : ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళనలు..పోలీస్ ఆఫీసర్ మృతి

    February 24, 2020 / 10:51 AM IST

    దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మ‌ళ్లీ హింస చెల‌రేగింది. రెండ‌వ రోజు కూడా ఢిల్లీ భ‌గ్గుమ‌న్న‌ది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని  భ‌జ‌న్‌పురా, మౌజ్‌పుర్‌, జ‌�

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

    తాజ్ మహల్ తో ట్రంప్ అనుబంధం

    February 24, 2020 / 09:50 AM IST

    భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత ట్రంప్  సోమవారం మధ్యాహ్నం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు.  తాజ్ మహల్ ను ట్రంప్ తొలిసారి సందర్శిచినప్పుడు ఎలాంటి అనుభూతి  కలుగుతుందో తెలీదు కానీ …తాజ్ మహల్ పేరు మాత్రం గతంలో ట్రంప్ కు  భిన్న అ�

    అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్.. భార్య, కూతురు, అల్లుడితో సహా

    February 24, 2020 / 06:19 AM IST

    ప్రధాని మోడీ నిరీక్షణ ఫలించింది. అతిథి దేవో భవ అంటూ మోడీ మెలానియా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభా

    ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ

    February 24, 2020 / 04:40 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మ�

    కివీస్‌తో ఓటమిపై కోహ్లీ.. టాస్ మా కొంపముంచింది

    February 24, 2020 / 02:44 AM IST

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని

    ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

    February 23, 2020 / 11:30 AM IST

    ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన

    చైనాలో మిడతల దండుపై బాతు దళాల దండయాత్ర!

    February 22, 2020 / 08:21 PM IST

    కొన్నినెలల క్రితమే పాకిస్థాన్‌ నుంచి మిలియన్ల మిడతల దండు భారత్ పై దండెత్తి వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పడు ఇదే పరిస్థితి పొరుగు దేశమైన చైనాకు ఎదురైంది. ఒకవైపు కరోనా దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా బయటపడనే లేదు.. మిడతల దండుతో డ్రాగన్ దేశానికి �

    మత స్వేచ్ఛపై మోడీతో కలిసి ట్రంప్ మాట్లాడతారంట!

    February 22, 2020 / 01:17 PM IST

    అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో మత స్వేచ్ఛపై మాట్లాడనున్నట్లు సమాచారం. CAA, NRC, NCPలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై మాట్లాడటం శోచనీయమే. సోమవారం నాటికి భారత్‌కు రానున్న ట్రంప్ దంపతులు.. భారత ప్రజాస్వామ్య ప

    యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

    February 22, 2020 / 09:34 AM IST

    జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బంగారపు గనులను కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని సొంభద్ర జిల్లాలో 3వేల టన్నుల బరువున్న రూ.12లక్షల కోట్ల విలువైన గనులు బయటపడ్డాయి. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో

10TV Telugu News