Home » india
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా
రెండున్నర దశాబ్దాలకుపైగా నేర సామ్రాజ్యాన్ని నడిపిన అండర్ వరల్డ్ డాన్ రవి పుజారిని ఎట్టకేలకు బెంగళూరుకు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని గేతేడాది జనవరి-31న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సెనెగల్
బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుందా.. ఇంకా పెరుగుతుందా అని సామాన్యుడి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఎదురుచూస్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉంది బంగారం. సోమవారం మార్కెట్ ముగిసేనాటి�
నెం.1 OTT సర్వీస్ ప్రొవైడర్ Netflix న్యూ సబ్స్క్రిప్షన్లో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధర కేవలం రూ.5కే సేవలు అందిస్తుంది. ఇండియాలో అత్యధిక ధరకు అందుబాటులో ఉన్న నెట్ఫ్లిక్స్ ఈ ఆఫర్తో ఇండియన్ యూజర్లకు దగ్గర అవ్వాలని చూస్తుంది. తొలి నెల సేవ�
మందుబాబులకు ఇది కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే... మద్యం ధరలు తగ్గనున్నాయి. అవును.. బీర్, విస్కీ(beer, whisky) మరింత చౌక కానున్నాయి. బీర్, విస్కీ,
ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనలో కీలకమైన రక్షణ ఒప్పందం.. వాణిజ్య ఒప్పందంలపై సంతకాలు జరగనున్నాయి. డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వం రక్షణ ఒప్పందాలకు సంబంధించి అమెరికాతో 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇదే ట్రంప
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�