india

    దేశంలో కరోనా సోకకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు

    March 3, 2020 / 04:58 PM IST

    ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్య�

    భారత్ లో ఆరుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    March 3, 2020 / 04:14 PM IST

    భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �

    పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే

    March 3, 2020 / 02:41 PM IST

    భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా

    కరోనా వైరస్ పై స్పందించిన మోడీ

    March 3, 2020 / 01:56 PM IST

    కరోనా వైరస్‌(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం

    తిరుపతి వాసులకు గుడ్ న్యూస్, ఆ వ్యక్తికి కరోనా లేదు

    March 3, 2020 / 05:29 AM IST

    హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్‌కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ

    రెండో‌టెస్ట్‌లో ఇండియా చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

    March 2, 2020 / 03:07 AM IST

    భారత్‌తో జరుగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్‌ భారత్‌పై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(52), �

    షాహిన్ బాగ్ లో ఉద్రిక్తం : 144 సెక్షన్ విధింపు

    March 1, 2020 / 11:50 AM IST

    ఢిల్లీ షాహీన్‌బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రం�

    ట్రాన్స్‌జెండర్స్ కోసం అక్షయ్ కోటిన్నర విరాళం

    March 1, 2020 / 11:28 AM IST

    బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్ చారిటబుల్ ట్రస్టుకు కోటిన్నర విరాళమిచ్చారు..

    అమెరికాలో భహిరంగ సభలో భారత్‌‌పై ట్రంప్ ప్రశంసలు

    March 1, 2020 / 08:19 AM IST

    భారతీయ సంస్కృతిలో భాగమైన ‘అతిథి దేవోభవ’ అంటూ ట్రంప్‌కు అహ్మదాబాద్‌ పురవీధుల్లో ఘన స్వాగతం పలికారు భారతీయులు. ‘ప్రత్యేక మిత్రుడు’ ట్రంప్‌కు ప్రధాని మోడీ హృదయపూర్వక స్వాగతం పలికారు. తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టిన అగ్ర రాజ్య అధ్యక్షు�

    ఇండియా టూర్‌ను మర్చిపోలేకపోతున్న ట్రంప్, ఇకపై ఎంత మంది ప్రజల్ని చూసినా ఆశ్చర్యపడరంట

    March 1, 2020 / 02:46 AM IST

    సౌత్ కరోలినా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ప్రధాని మోడీపై ‘గ్రేట్ గై'(great guy) అని పొగిడారు. వారం రోజుల క్రితం భారత పర్యటన చేసిన ట్రంప్ కోసం మోడీ భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారని పొగిడారు. మరోసారి భారత్‌లో పర్యటించినా అంతే జనం వస్తారనడంలో ఎల�

10TV Telugu News