india

    మొదటిసారి T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో భారత్

    March 5, 2020 / 06:04 AM IST

    కొన్ని మ్యాచ్‌లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్‌లో చోటు దక్కించుకోలేదు. �

    అపోహ – నిజం : కరోనా వదంతులు, వాస్తవాలు

    March 5, 2020 / 12:56 AM IST

    ఇప్పటిదాకా చాలా వైరస్‌లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్‌గా కరోనా స్ప్రెడ్‌ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు. అలాగే మిగతా వైరస్‌ల కం�

    కోలుకున్న తర్వాత…. మీడియాతో మాట్లాడిన తొలి భారత కరోనా పేషెంట్

    March 4, 2020 / 02:17 PM IST

    భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట

    దగ్గినా.. రొమాన్స్ చేసినా కరోనా సోకుతుందా?

    March 4, 2020 / 11:43 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఇప్పుడు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇదివరకే 70 దేశాల్లోని వేలాది మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివ

    ఇండియాలో కరోనాకు ట్రీట్‌మెంట్ చేసేందుకు సరిపడా డాక్టర్లు లేరట!

    March 4, 2020 / 07:59 AM IST

    భారత్‌లో మార్చి 4 బుధవారం నాటికి ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలితే వాటిని ఎదుర్కొనేందుకు సరిపడ సంఖ్యలో డాక్టర్లు లేరంట. అది జరగకముందే హాస్పిటళ్లలో డాక్టర్లను, మెడికల్ స్టాఫ్‌ను అలర్ట్ చేయాలని.. మామూలు వా

    భారత్‌లో కరోనా విజృంభణ, 28 కేసులు నమోదు, రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా

    March 4, 2020 / 07:36 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28

    కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

    March 4, 2020 / 05:29 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�

    పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసులు

    March 4, 2020 / 05:08 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు

    భారత్‌లో కరోనా కల్లోలం.. 18కి చేరిన కేసులు

    March 4, 2020 / 04:55 AM IST

    చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి

    కరోనా ప్రతి సంవత్సరం వస్తుంది, బాంబు పేల్చిన సైంటిస్టులు

    March 4, 2020 / 02:51 AM IST

    కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..

10TV Telugu News