Home » india
కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదని అన్ని రకాల వీసాలను సస్పెండ్
కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని క
భారత్లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా క�
భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ త్వరలో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్ల�
మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకుని వస్తున్నా కూడా ఆచరణలో చట్టాలు అమలు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. చట్టాలు సంగతి పక్కనబెడితే.. మగువలు కూడా కొందరు చేతులారా చిన్న చిన్న తప్పులు చేసి వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. లేట�
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్లో బాధితుల సంఖ్య 47కు చేరింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.