india

    ‘మహమ్మారి’..కరోనా మృతులు ఏదేశంలో ఎంతమందంటే..!!

    March 14, 2020 / 09:55 AM IST

    చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోన�

    భయం..భయం.. భారత్‌లో 83కి పెరిగిన కరోనా కేసులు

    March 14, 2020 / 09:52 AM IST

    కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు

    భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ

    March 13, 2020 / 05:48 PM IST

    ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. ప

    నమస్తే అంటున్న ట్రంప్: ప్రపంచం అంతా భారతీయ సంప్రదాయం

    March 13, 2020 / 04:17 AM IST

    ఇంగ్లీష్ సంస్కృతి అయిన షేక్ హ్యాండ్ వద్దు అని అంటుంది ప్రపంచం.. భారతీయ సంస్కృతి అయిన నమస్కారమే ముద్దు అంటున్నారు. సామాన్య ప్రజలే కాదు.. దేశాలకు అధినేతలు సైతం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. లేటెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐరిష్

    భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదరాబాద్‌లో ఆరు రోజులు గడిపాడు

    March 13, 2020 / 04:09 AM IST

    కరోనా మహమ్మారి భారత్‌లో ఒకరిని బలితీసుకుంది. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు.

    బెస్ట్ ఇంటర్నెట్, నిత్యావసర సరుకులు హోమ్ డెలీవరీ చేస్తున్న కేరళ గవర్నమెంట్

    March 12, 2020 / 08:10 PM IST

    WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిన�

    భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

    March 12, 2020 / 05:47 PM IST

    భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాట

    మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు

    March 12, 2020 / 12:11 PM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప�

    భారత్ లో కరోనా స్థితి ఇదే : వైరస్ ను వేరు చేయగలిగాం…వ్యాక్సిన్ కు 2ఏళ్ల సమయం

    March 12, 2020 / 11:46 AM IST

    ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర

    భార‌త్‌లో కరోనా : పెరుగుతున్న కేసులు..వీసాలు రద్దు..హెల్ప్ లైన్ నెంబర్

    March 12, 2020 / 08:44 AM IST

    భారత్‌లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్‌ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి

10TV Telugu News