india

    బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

    March 19, 2020 / 11:42 AM IST

    భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�

    కరోనా దెబ్బను తట్టుకోవడానికి….ట్యాక్స్ రూల్స్,బ్యాడ్ లోన్ నిబంధనల సడలింపు!

    March 19, 2020 / 11:05 AM IST

    భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా దేశం షట్ డౌన్ అయిపోయింది. దీంతో చిరు వ్యాపారులు,చిన్న,మధ్యతరగతి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా దశాబ్దాలలో లేనివిధంగా నష్టపోతున్నాయి. ఈ సమయంలో �

    భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ : మోడీ..ఏం చెబుతారో

    March 19, 2020 / 12:51 AM IST

    భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి

    కరోనానా..డోంట్ కేర్ : చెన్నైలో సీఏఏకు వ్యతిరేకంగా 5వేల మంది వీధుల్లోకి

    March 18, 2020 / 02:42 PM IST

     ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ�

    బ్యాంకింగ్ సేవలను పునరుద్దరించిన యస్ బ్యాంక్

    March 18, 2020 / 01:50 PM IST

    తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు �

    6-10 వారాల్లోగా భారత్ చేతిలో కరోనా వ్యాక్సీన్.. Cipla, CSIR, IICT కలిసి పరిశోధనలు!

    March 18, 2020 / 11:06 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సీన్ కనిపెట్టాల్సిన అత్యవసర పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ దేశాల సైంటిస్టులు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు

    వైష్ణోదేవి యాత్ర నిలిపివేత

    March 18, 2020 / 10:22 AM IST

    బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌కి రాకపోకలు సాగించే అన్ని అంత

    5లక్షల రెస్టారెంట్లు మూసివేత

    March 18, 2020 / 02:46 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ �

    డేంజర్ బెల్స్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్య

    March 18, 2020 / 01:56 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి

    వేసవిలోనూ కరోనా బతికే ఉంటుంది, శీతాకాలంలో మళ్లీ వస్తుంది

    March 17, 2020 / 07:40 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�

10TV Telugu News