india

    కేంద్రం సంచలన నిర్ణయం, దేశవ్యాప్తంగా మార్చి 31వరకు రైలు సర్వీసులు నిలిపివేత

    March 22, 2020 / 06:13 AM IST

    కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం �

    భారత్‌లో 5కి చేరిన కరోనా మరణాలు

    March 22, 2020 / 05:10 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆది�

    మాకు కావలసింది చప్పట్లు కాదు.. ప్రొటెక్షన్: డాక్టర్ల విజ్ఞప్తి

    March 22, 2020 / 05:03 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ.. జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే ఈ కర్ఫ్యూలో సాయంత్రం 5గంటలకు మెడికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీసులకు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు. కరో�

    కోరలు చాస్తున్న కరోనా : భారత్ @ 315 కేసులు

    March 22, 2020 / 04:17 AM IST

    కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచమే వణికిపోతోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దేశాలు విస్తరించింది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు అధికమౌతున్నాయి. ఇప్పటివరకు ఈ వైర

    కరోనా పంజా, ప్రపంచవ్యాప్తంగా 13వేలకి చేరిన మృతుల సంఖ్య

    March 22, 2020 / 02:23 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా

    కరోనాపై యుద్ధం, దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

    March 22, 2020 / 01:47 AM IST

    కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి

    ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే: 144వ ప్లేస్‌లో భారత్

    March 22, 2020 / 12:07 AM IST

    కరోనా వైరస్ (కోవిడ్ -19) కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆరోగ్య సంక్షోభం కలవరపెడుతుంది. దాదాపు అన్ని దేశాలు దీనిపై ఆందోళనగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రపంచంలోనే సంతోషకర దేశంగా ఫిన్‌లాండ్‌ నిలిచినట్లు ప్రకటించింద�

    ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్.. దేశంలో 315

    March 21, 2020 / 07:11 PM IST

    రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుత

    చైనా తరహాలోనే పూర్తి లాక్‌డౌన్‌కు భారత్ సిద్ధమవుతోందా?

    March 21, 2020 / 03:04 PM IST

    చైనాలో కరోనా ఎటునుంచి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రభుత్వం షాక్ అయింది. ప్రజలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే వైరస్ ను గుర్తించాలి. ఒక్క చోటుకే కేంద్రీకరించాలి. అప్పుడే సాధ్యమవుతుంద

    జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్

    March 21, 2020 / 06:55 AM IST

    కరోనా ఎంట్రీతో భారత్‌లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్‌కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్‌ ఫస్ట్

10TV Telugu News