india

    COVID-19 ఎఫెక్ట్: భారత్‌లో నిలిచిపోయిన స్మార్ట్‌ఫోన్ల తయారీ

    March 23, 2020 / 12:19 PM IST

    కోవిడ్-19 ప్రభావం ఆర్ధిక వ్యవస్థలపై భాగా పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఈ నెల 25 వరకూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని Samsung‌, Oppo, Vivo మొబైల్�

    కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

    March 23, 2020 / 10:33 AM IST

    కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�

    లాక్ డౌన్ అంటే ఏంటి? ఎక్కడ అమలవుతోంది?

    March 23, 2020 / 06:48 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. అసలు ఈ లాక్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేస

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోకి వెళ్లిన 80 నగరాలు

    March 23, 2020 / 04:24 AM IST

    కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర,

    మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ

    కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

    March 22, 2020 / 12:41 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

    ఇండియా vs కరోనా వైరస్ : మార్చి 31వరకు ప్రజారవాణా బంద్…లాక్ డౌన్ లో 75జిల్లాలు

    March 22, 2020 / 11:17 AM IST

    దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు.  ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు ఇ�

    రేపు ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూ పొడగింపు

    March 22, 2020 / 10:23 AM IST

    సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�

    భారత్‌లో 6వ కరోనా మరణం, 38ఏళ్ల వ్యక్తి మృతి

    March 22, 2020 / 06:37 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

10TV Telugu News