india

    శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ

    March 9, 2020 / 11:27 PM IST

    శ్రీలంక పర్యాటకులు భారత్‌కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్‌కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంట

    తెలంగాణ, ఏపీలతో పాటు భారత దేశ వ్యాప్తంగా కరోనా టెస్టు చేసే సెంటర్లివే..

    March 9, 2020 / 06:20 PM IST

    మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా

    కరోనా బాధిత ఇరాన్‌కు భారత యుద్ధ విమానం

    March 9, 2020 / 05:04 PM IST

    భారతీయులను ఇరాన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఐఏఎఫ్ అధికారులు వెల�

    హార్దిక్, ధావన్, భువీలు వచ్చేశారు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు భారత జట్టిదే

    March 8, 2020 / 11:33 AM IST

    బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశార

    కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం

    March 6, 2020 / 12:45 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్

    భారత్ “దూరంగా జారిపోతుంది”…మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు

    March 6, 2020 / 10:56 AM IST

    అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�

    ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

    March 6, 2020 / 06:35 AM IST

    దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పా�

    ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

    March 6, 2020 / 05:57 AM IST

    భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�

    కరోనా టెన్షన్…మోడీ బ్రసెల్స్ పర్యటన రద్దు

    March 5, 2020 / 12:15 PM IST

    ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్ట�

    భారతీయుల్లా “నమస్తే” చెప్పండి, షేక్ హ్యాండ్ వద్దన్న ఇజ్రాయెల్ ప్రధాని

    March 5, 2020 / 09:02 AM IST

    ప్రపంచదేశాలన్నింటికీ ఇప్పుడు కరోనా వైరస్(కోవిడ్-19) భయం పట్టుకుంది. వ్యాక్సిన్ లేని ఈ వైరస్  ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. 90వేల మంది ఈ వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట�

10TV Telugu News