india

    భారత్‌లో ప్రతి నెల ముగ్గురు బిలియనీర్లు తయారవుతున్నారు.. దటీజ్ ఇండియా

    February 28, 2020 / 08:06 PM IST

    భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని

    కరోనా వైరస్ నుంచి భారత్ తప్పించుకుందా?

    February 28, 2020 / 01:23 PM IST

    నోవల్ కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచమంతా కమ్మేస్తోంది. యూరోప్‌లోనూ మరణాలు నమోదువుతుంటే, అమెరికా కొత్త వైరస్‌ను ఎదుర్కోవడానికి రెడీ. ఎక్కడోఉన్న అమెరికా బెదురుతుంటే, ఇండియా మాత్రం ఎలా సేఫ్ అయ్యింది?నిజానికి జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం మ�

    హాలీవుడ్‌కి హృతిక్ రోషన్: ప్రముఖ ఏజెన్సీతో ఒప్పందాలు

    February 27, 2020 / 04:43 PM IST

    ఇండియన్ సినిమాలో సుప్రీం స్టార్ అయిన గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. హాలీవుడ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇండియాలోని KWANతో పాటుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఏజెన్సీ గెర్ష్. బాలీవుడ్ సినిమాలను హాలీవుడ్ స్కీన్లపై డిస్ట్రిబ్యూట్ చేయాలన�

    80వేల ఏళ్ల క్రిత‌మే భారత్ లో మాన‌వుల సంచారం 

    February 27, 2020 / 03:57 PM IST

    భార‌తదేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ క్లారిటీకి వ‌చ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రిత‌మే.. సెంట్ర‌ల్ ఇండియాలో మాన‌వులు సంచ‌రించిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు.

    న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ: సెమీఫైనల్స్‌లోకి భారత్

    February 27, 2020 / 09:12 AM IST

    మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. గురువారం మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్‌ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరి�

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

    February 26, 2020 / 08:08 PM IST

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి

    సరిహద్దులు దాటేందుకు వెనుకాడం…రాజ్ నాథ్

    February 26, 2020 / 07:42 AM IST

    ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ

    సమాధానం చెప్పలేక…ఢిల్లీలో రిపోర్టర్ పై ట్రంప్ ఎదురుదాడి

    February 26, 2020 / 03:08 AM IST

    రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ �

    తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

    February 26, 2020 / 02:36 AM IST

    రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ

    బై బై ఇండియా.. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ తిరుగు పయనం

    February 25, 2020 / 05:23 PM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి

10TV Telugu News