Home » india
భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని
నోవల్ కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచమంతా కమ్మేస్తోంది. యూరోప్లోనూ మరణాలు నమోదువుతుంటే, అమెరికా కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి రెడీ. ఎక్కడోఉన్న అమెరికా బెదురుతుంటే, ఇండియా మాత్రం ఎలా సేఫ్ అయ్యింది?నిజానికి జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం మ�
ఇండియన్ సినిమాలో సుప్రీం స్టార్ అయిన గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. హాలీవుడ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇండియాలోని KWANతో పాటుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఏజెన్సీ గెర్ష్. బాలీవుడ్ సినిమాలను హాలీవుడ్ స్కీన్లపై డిస్ట్రిబ్యూట్ చేయాలన�
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీ ఫైనల్స్కి చేరుకుంది. గురువారం మెల్బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరి�
హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి
ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ
రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ �
రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్మహల్లోని సమాధుల దగ్గరకు ట్రంప్ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి