india

    ముస్లింలను అప్పుడే పాకిస్తాన్ పంపించి ఉండాల్సింది

    February 22, 2020 / 06:28 AM IST

    అప్పుడే ముస్లింలను పాకిస్తాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు

    ట్రంప్‌ ఒక్క రాత్రి సూట్ రూం ఖర్చు రూ.8లక్షలు.. హైదరాబాద్ హౌజ్‌లో లంచ్

    February 21, 2020 / 02:10 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు వస్తున్నారని కేంద్రం భారీగా ఖర్చు పెడుతూ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే లిస్టులో ఆయన ఒక్క రాత్రి ఉండేందుకు రూ.8లక్షలు చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24న వచ్చి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున�

    భారత్ మమ్మల్ని దెబ్బకొడుతోంది…పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    February 21, 2020 / 12:14 PM IST

    వాణిజ్యంపై అధిక సుంకాలతో  భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక

    కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

    February 21, 2020 / 10:07 AM IST

     రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్�

    అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

    February 21, 2020 / 06:58 AM IST

    టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.

    వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

    February 21, 2020 / 03:57 AM IST

    టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ వచ్చింది. కెప్టెన్ కోహ్లీ(2)పరుగులకే వెనుదిరగడం జట్టుకు ప�

    కివీస్‌తో తొలి టెస్టు భారత్ బ్యాటింగ్

    February 21, 2020 / 01:10 AM IST

    న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. కివీస్ తో టెస్టు ఫార్మాట్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వన్డే సిరీస్‌�

    రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

    February 20, 2020 / 11:49 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక

    మందగమనం తేడాకొడుతోంది. 15 ఏళ్ల దిగువకు చేరిన సేవింగ్స్

    February 20, 2020 / 06:43 AM IST

    ఏ ముహూర్తాన మన ఆర్ధికవ్యవస్థను ఏనుగుతో పోల్చారోకాని పరుగులు తక్కువ, నడక ఎక్కువ. కొన్నేళ్లు ఆర్ధికవృద్ధిరేటు 7 దాటితే అంతలోనే ఆయాసం. ఇప్పుడు నీరసించిన వృద్ధిరేటు మనం దాచుకున్న సేవింగ్స్ ను మింగేస్తోంది. అందుకే మన పొదుపు 15 ఏళ్లలో అతి తక్కువకు,

    ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడే వరకూ ఆగలేకపోతున్నా: రోహిత్ శర్మ

    February 20, 2020 / 06:07 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్ మాన్ ఆటకు వారాల కొద్దీ గ్యాప్ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. శుక్రవారం నుంచి కివీస్‌తో జరగబోయే టెస్టు ఫార్మాట్‌లోనూ రోహిత్ ఆ

10TV Telugu News