india

    3వ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపిన మోడీ

    February 16, 2020 / 10:52 AM IST

    భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం(ఫిబ్రవరి-16,2020)ను జెండా

    ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు

    February 16, 2020 / 03:10 AM IST

    ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.

    బోల్ట్‌ను తలపిస్తున్న శ్రీనివాసగౌడ : మహీంద్ర ట్వీట్‌కు కిరణ్ రిజిజు స్పందన

    February 15, 2020 / 06:13 PM IST

    జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలపిస్తున్నాడు శ్రీనివాస గౌడ. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరుగెత్తి..బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించాడు శ్రీనివాస గౌడ. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉం

    మా వ్యవహారాల్లో వేలు పెట్టొద్దు.. టర్కీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    February 15, 2020 / 06:57 AM IST

    టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్‌పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్‌లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహ�

    అమెరికన్లు వదిలేసిన చికెన్ లెగ్‌లు భారత్‌లో అమ్మేస్తారట

    February 14, 2020 / 06:08 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్‌కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. �

    వాయు కాలుష్యంతో భారత్‌లో సెకన్‌కు రూ.3.39 లక్షల్లో నష్టం!

    February 13, 2020 / 12:37 PM IST

    ఆర్థికంగా నష్టపోయిన భారత్: 2018లో సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (CREA) ఇచ్చిన ఆధారాలతో ఆగ్నేయాసియా గ్రీన్‌ పీస్‌ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం శిలాజ ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్యంతో భారత్‌ కు జరుగుతున్న నష్టం దేశ GD

    కేజ్రీవాల్ గెలుపుతో….ఫుల్ హ్యాపీగా ఉన్న బీజేపీ

    February 13, 2020 / 10:30 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�

    Samsung‌ను బాయ్‌కాట్ చేస్తున్న మొబైల్ రిటైలర్లు

    February 13, 2020 / 04:34 AM IST

    కొరియన్ ఫోన్ శాంసంగ్‌ను భారత్‌లో బాయ్‌కాట్ చేయాలంటూ మొబైల్ రిటైలర్లు ఆందోళన చేస్తున్నారు. ‘మా నిరసనను డిజిటల్ పోస్టు ద్వారా.. షోరూంలలోని శాంసంగ్ ఫోన్లపై నల్లని ముసుగులు వేసి నిరసన తెలియజేస్తామని, శాంసంగ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి ల

    కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం

    February 12, 2020 / 02:28 PM IST

    రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది

    కరోనా ఫైట్ లో…పొరుగు దేశాలకు భారత సాయం ఇదే

    February 12, 2020 / 12:15 PM IST

    చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్�

10TV Telugu News