Indian Air Force

    దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

    February 26, 2019 / 09:47 AM IST

    పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల

    హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

    February 26, 2019 / 09:19 AM IST

    దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�

    టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు

    February 26, 2019 / 05:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�

    గజ్వేల్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ

    February 19, 2019 / 06:40 AM IST

    ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తుట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెల�

    IAFలో తొలి మ‌హిళా ఫ్లైట్ ఇంజ‌నీర్ గా హినా జైశ్వాల్

    February 16, 2019 / 05:44 AM IST

    ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో మొద‌టి మ‌హిళా ఫ్లైట్ ఇంజనీర్ గా ఫ్లెట్ లెఫ్టినెంట్ హినా జైశ్వాల్ చ‌రిత్ర  సృష్టించింది.భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్‌ హెలికాఫ్టర్‌ యూనిట్లలో ఫ్లైట్‌ ఇంజనీర్‌గా హినా విధులు నిర్వహించ‌నుంది.అత్యంత శీతల ప్రాంతమై�

10TV Telugu News