Home » Indian Air Force
పాకిస్తాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్ – 21 యుద్ధ విమానం కమాండ్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా విడుదల చేయాలని భారత్ కోరుతోంది. అభినందన్ యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయన పట్టుబడడంతో అందరి దృష్టి నచికేతపై పడింది. గతంలో నచికేత కూ�
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెబుతున్నదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �
12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో మంగళవారం (ఫిబ్రవరి-24,2019) ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్ కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఇమ్రాన్ ఖాన్
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థ
పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశ�
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో భారత్-పాక్ ల మధ్య ఉన్న ఎల్ వోసీ దాటి బాల్కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ముఖ్యంగా కొందరిని భారత్ టార్గెట్ చేసిం�