Home » INDIAN ARMY
గాల్వాన్ ఘర్షణల్లో చైనా చెబుతున్నట్టుగా ఆదేశ సైనికులు నలుగురు మృతి చెందలేదని.. మొత్తం 42 మంది చైనా సైనికులు మృతి చెందారని The Klaxon పత్రిక పేర్కొంది
ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
బిహార్లోని గయాలో భారతీ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మరొకటి కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది.
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు చైనా ఆర్మీకి చిక్కాడు. ఇప్పుడు ఆ యువకుడిని చైనా రిలీజ్ చేసేందుకు అంగీకరించింది.
టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు
దేశ రక్షణకోసం పాటుపడుతున్న 1,455,550 మంది సైనికులకు ఈ సరికొత్త "కంబాట్ యూనిఫామ్" అతిత్వరలో అందుబాటులోకి రానుంది
కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది.
దేశ రక్షణ కోసం ఎటువంటి వాతావరణాన్ని లెక్కచేయని సైనికులు, కాస్త విరామం దొరకడంతో వాలీ బాల్ ఆట ఆడారు.
ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు.