Home » INDIAN ARMY
సైనిక యోధుడికి భారత జాతి అంతిమ వీడ్కోలు
నాగాలాండ్లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.
అతి త్వరలో ఇండియన్ ఆర్మీ లుక్ మారిపోనుంది. వచ్చే ఏడాది నుంచి అధికారులు మరియు పురుషుల కోసం కొత్త డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫాంను ప్రవేశపెట్టాలని ఆర్మీ నిర్ణయించింది.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు..తాజాగా ఇజ్రాయెలీ డ్రోన్ల రాకతో భారత ఆర్మీ నిఘా సామర్థ్యాలకు మరింత బూస్ట్
భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో కొవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్
భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మీవల్లే పండుగలు బాగా జరుపుకుంటున్నాము
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ "త్రిశూలంతో" రెడీగా ఉంది. గతేడాది గల్వాన్ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా
తోక జాడించిన చైనా.. తరిమికొట్టిన భారత ఆర్మీ..!