Home » INDIAN ARMY
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
చైనా దళాలు మరోసారి భారత్ ఆర్మీతో ఘర్షణ పడుతున్నాయని వస్తున్న మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించింది. తూర్పు లడఖ్లో చైనా దళాలు భారత్తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత దళాలు బుధవారం (జూలై 14, 2021) ఖండించాయి. ఈ వార్తా కథనాన్ని 'ధృవీకర�
ఇండియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూలేని విధంగా 50వేల అదనపు బలగాలను చైనా బోర్డర్ కు తరలించింది. 1962లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తర్వాత భారత్ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద ఉండిపోయింది.
Indian Army Lt. Nitika Kaul: ఇండియన్ ఆర్మీ. ఈ మాట వింటేనే ప్రతీ భారతీయుడు రోమాలు నిక్కబొడుకుంటాయి. ఇండియన్ ఆర్మీ పౌరుషానికి..తెగువకు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవలో ఎంతోమంది అమరులవుతున్నారు. కానీ..వారి కుటుంబాలు మాత్రం ఏదో సాధారణ పౌరుల్లా ఏమాత్రం �
కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ
ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.
sc army process “Created By Males, For Males” : మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్ను ఏర్పాట�
ఇండియాకి పాక్ షేక్ హ్యాండ్
పాక్ మారిందా?..పన్నాగం పన్నిందా?