Indian engineers

    కరోనా కల్లోలం : చైనాలో చిక్కుకున్న 58 మంది భారత ఇంజినీర్లు

    January 30, 2020 / 08:01 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.

    చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు : ఆందోళనలో పేరెంట్స్

    January 29, 2020 / 12:40 PM IST

    చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.  దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో  తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల

    రాహుల్,అఖిలేష్ లు భార‌త ఇంజనీర్ల‌ను అవ‌మానించారు

    February 19, 2019 / 11:48 AM IST

    కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ లు భార‌త ఇంజనీర్ల‌ను అవ‌మానించార‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. దేశంలో మొట్ట‌మొద‌టి సెమీ హైస్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేయ‌డం

10TV Telugu News