Home » indian firms cough syrups
‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ఆ సంస్థను హరియాణా ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’కు చెందిన దగ్గు సిరప్లే కారణమై ఉండొ�
గాంబియాలో విషాదం నెలకొంది. దగ్గు మందు తాగడం వల్ల 66 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతి�