Home » Indian Flag
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన తప్పును సరిదిద్దుకుంది.. కరాచీ స్టేడియంలో భారత జెండాను ఆవిష్కరించింది.
నీరజ్ చోప్రా వద్దకు ఓ మహిళ వచ్చింది. హంగేరీ (Hungary)కి చెందిన ఆమె భారత జాతీయ జెండాను తీసుకొచ్చింది.
మన దేశ జాతీయ జెండా మనకు గర్వకారణం. మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని అందరికీ తెలుసు. అంతకు ముందు అనేక రకాలుగా రూపాంతరం చెందిన మన జెండా ప్రయాణం చదవండి.
నేడు ఆగస్టు 15. బ్రిటీష్ వారి చెర నుంచి భారతదేశం విడిపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నరోజు. జాతీయ జెండానుఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటుకునే రోజు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి వచ్చిన ఓ మహిళను సిబ్బంది అడ్డుకున్నారు. జాతీయ జెండాలోని రంగుల్ని ముఖంపై టాటూలా వేసుకుని రావడం అందుకు కారణమని తెలుస్తోంది.
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.
దేశంలోని హిందూ సమాజం మొత్తం కలిసి వస్తే మువ్వన్నెల జెండా స్థానంలో కాషాయ రంగు జెండా ఎగురుతుందని.. ఆర్ఎస్ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుమిలో వేయిమందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడ నరకం చూస్తున్నారు. ఇంకొన్నాళ్లు అక్కడే ఉంటే తిండికి కూడా లేక చనిపోతామంటున్నారు.
తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన అన్ని దేశాలపై రష్యా సైతం ఆంక్షలు విధించింది. ఏ చిన్న విషయాన్నీ కూడా రష్యా వదలడం లేదు.