Home » Indian Institute of Technology
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్డ్కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు డిగ్రీ/పీజీ/ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి వయస్సును నిబంధనల్లో పేర్కొన్నారు.
IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం...
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
కోవాగ్జిన్, 2డీజీ డ్రగ్ తరహాలో....హైదరాబాద్ మరో ఔషధం తయారీకి కేరాఫ్ అడ్రస్గా మారబోతోంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న బ్లాక్ ఫంగస్కు అత్యంత చవకైన ఔషధం అందుబాటులోకి తెస్తున్నారు హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు.
drone helicopter : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. హెలికాప్టర్, విమానాల మాదిరిగా..డ్రోన్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ..వాటిని తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎన్నో పనులు చేసే విధంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే సైన్యంలోకి