Home » Indian leaders
కర్ణాటక హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ బాలల హక్కుల నేత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దని..ఇది భయానకమైన చర్య అని అన్నారు మలాలా.