Home » Indian Medical Association
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
యోగా గురువు, పతంజలి సంస్ధ వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ కు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్ధ కరోనా వైరస్ సోకకుండా తయారు చేసిన కరోనిల్ మందును వాడకూడదని ఆదేశించింది.
రాందేవ్ బాబా పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.