Home » Indian PM Modi
తాను ఇటీవల జపాన్ పర్యటనలో అబేను కలుసుకుని అనేక విషయాలను చర్చించానని తెలిపారు. అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోడీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తపరిచారు. షింజో మృతి పట్ల తమ ప్రగాఢ గౌరవానికి గుర్తుగా రేపు ఒక రోజు జాతీయ సంతాపాన్ని పాటించాలని ప్రధ�
మూడు రోజుల పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. మొత్తం మూడు రోజుల వ్యవధిలో 65 గంటల పాటు 25 కీలక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.